Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్.. మూడో స్థానానికి పడిపోయిన భారత్.. కారణం?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:03 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ సేన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇందుకు అత్యధికంగా టెస్టు సిరీస్‌లు ఆడకపోవడమే కారణం. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 116 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో, న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండవ స్థానంలో వుంది. ఇక టీమిండియా 114  పాయింట్లతో మూడవ స్థానంలోకి పడిపోయింది. 
 
అక్టోబర్ 2016 తరువాత భారతదేశం మొదటిసారిగా అగ్రస్థానంలో నిలిచింది. దీనికి కారణం భారతదేశం 12 టెస్టుల్లో గెలిచి, 2016-17లో కేవలం ఒక టెస్టులో ఓడిపోయింది. ఈ మధ్యలో భారత్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో సహా మొత్తం ఐదు సిరీస్‌లను గెలుచుకుంది. 
 
మరోవైపు, ఆస్ట్రేలియా అదే సమయంలో దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌తోనూ ఓడిపోయింది. భారత్ 2016 అక్టోబర్‌లో అగ్రస్థానాన్ని చేపట్టినప్పటి నుండి 42 నెలలు టెస్టుల్లో నెం-1గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ జైత్ర యాత్ర ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

తర్వాతి కథనం
Show comments