భారత్‌కు 'ప్రాణం' పోద్దాం : షోయబ్ అక్తర్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (15:40 IST)
భారత కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తారాస్థాయికి చేరుకుంది. పలు రాష్ట్రాల్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. దేశంలోని ఆస్పత్రులన్నీ ఫుల్ అయిపోయాయి. ఆక్సిజన్ నిల్వలు కరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాణవాయువు లభించక అనేక మందిరోజులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 
 
ఇలా కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌ను ఆదుకునేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ స‌మ‌యంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ ఇచ్చిన ఓ వీడియో సందేశం ఇండో-పాక్ అభిమానుల‌ను ఫిదా చేసింది. 
 
వైర‌స్‌పై పోరాటంలో భాగంగా ఇండియాకు స‌హాయం చేద్దామంటూ అతడు ఆ వీడియోలో పిలుపునిచ్చాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డం ఏ ప్ర‌భుత్వానికైనా అసాధ్య‌మ‌ని అక్త‌ర్ అన్నాడు. ఆక్సిజ‌న్ కొర‌తతో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌తదేశానికి ఆక్సిజ‌న్ ఇవ్వండంటూ పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 
 
'మా ప్ర‌భుత్వం, అభిమానుల‌ను ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజ‌న్ ట్యాంకులు కావాలి. ప్ర‌తి ఒక్క‌రూ ఇండియా కోసం విరాళాలు సేక‌రించి, వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ ట్యాంకుల‌ను అందించాల‌ని కోరుతున్నాను' అని త‌న యూట్యూబ్ చానెల్ వీడియోలో అక్త‌ర్ కోరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

తర్వాతి కథనం
Show comments