Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో మూడు సెంచరీలు.. సిక్సర్లు బాదే విషయంలో బెటరే: కోహ్లీ

Webdunia
సోమవారం, 16 మే 2016 (11:05 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్‌లో మూడు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించిన నేపథ్యంలో.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తనపై తనకు నమ్మకం పెరిగిందంటున్నాడు. తొలి 20-25 బంతుల వరకు బంతికో పరుగు చొప్పున చేయడంలో తనకు ఇబ్బందేమీ లేదని కోహ్లీ తెలిపాడు. ఎందుకంటే తర్వాతి 15 బంతుల్లో 40-45 పరుగులు చేయగలననే నమ్మకం తనకుందని.. సిక్సర్లు బాదే విషయంలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగిందని కోహ్లీ వెల్లడించాడు. గతంతో పోలిస్తే తన ఆటతీరు మెరుగైందనే నమ్మకం తనలో ఉందన్నాడు. 
 
గతంలో తనకు సిక్సర్లు కొట్టగలిగే సామర్థ్యం లేదని.. అందుకే ఫోర్లపై దృష్టి పెడుతున్నానని గతంలో వ్యాఖ్యానించిన కోహ్లీ.. ప్రస్తుతం తన ఆటతీరు మెరుగైందని వ్యాఖ్యానించడంపై ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కోహ్లీలో పెరిగిన ఆత్మవిశ్వాసంతో మరిన్ని మ్యాచ్‌ల్లో అదరగొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments