Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కు జోడీగా నివేదా పేతురాజ్..?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (11:56 IST)
హిట్‌ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు ఇటీవల ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు  త్వరలో బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించబోయే సినిమాలో నటించనున్నట్లు సినీవర్గాల సమాచారం.


ఈ సినిమా షూటింగ్ జూలై మూడో వారంలో ప్రారంభం కానుండగా, ఇందులో హీరోయిన్‌గా కోలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్‌ను నటింపజేయాలని చిత్రబృందం భావిస్తోందట.
 
ఇప్పటికే నివేదా పేతురాజ్ తెలుగులో ‘మెంటల్‌ మదిలో’, ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలలో నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది నివేదా. 
 
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అఖిల్‌, నివేదా సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అల్లు అరవింద్‌, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments