Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌పై గెలుపు అంత సులువేమి కాదు : హర్భజన్ సింగ్

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (09:58 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. దీనికి కారణం ఇప్పటికే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి, ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడాలన్నది కోట్లాది మంది క్రికెట్ అభిమానుల బలమైన ఆకాంక్షగా ఉంది. 
 
ఈ పరిస్థితుల్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న అంశంపై పలువురు మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు. ఇంగ్లండ్‌పై విజయం అంత సులువేమీ కాదన్నారు. అయితే, ప్రతి భారతీయుడితో పాటు తాను కూడా రేపటి సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి భారత్ ఫైనల్‍‌కు చేరాలని కోరుంటున్నానని తెలిపాడు. 
 
"గురువారం మన మ్యాచ్ ఉంది. ఇంగ్లండ్‌‍తో సెమీస్ మ్యాచ్ కఠినంగానే ఉంటుంది. అయితే, ఏం జరుగుతుందో చూడాలి. దేశమంతా భారత్ గెలవాలని కోరుకుంటుంది" అని భజ్జీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments