Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఇండియ‌న్స్‌పై గుజరాత్ విజయం.. చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంటుందా?

Webdunia
శనివారం, 27 మే 2023 (10:47 IST)
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియ‌న్స్‌తో జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయ‌ర్ -2 పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ముంబై ఇండియ‌న్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపును నమోదు చేసుకుంది. 
 
మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 171 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 
 
వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భారీ లక్ష్యం కావడంతో ముంబై ఓటమి తప్పలేదు. మే 28న ఇదే వేదికపై ఐపీఎల్ 2023 ఫైనల్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ లో ఓడిన గుజరాత్, చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్స్ డే సందర్భంగా డ్రైవర్లను గౌరవించడానికి దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభించిన ASRTU

చికెన్ బిర్యానీలో సజీవంగా పురుగులు.. ఛీ.. ఛీ..? (Video)

ఏటికొప్పాక చెక్క బొమ్మలు- ఏపీ శకటానికి మూడవ స్థానం.. పవన్ థ్యాంక్స్

రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు.. కానీ ఆర్జీవీ ఏమన్నారంటే?

మీర్ పేట మాధవి హత్య కేసు: నాకు బెయిల్ వద్దు, లాయర్లు వద్దు అని న్యాయమూర్తి ఎదుట గురుమూర్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

తర్వాతి కథనం
Show comments