Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్.. విరాట్ కోహ్లీ రికార్డు

Webdunia
బుధవారం, 12 జులై 2023 (18:59 IST)
వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ముందుగా టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే టీ20 సిరీస్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆడి భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. 
 
విరాట్ కోహ్లీ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతను వెస్టిండీస్ లెజెండ్ చంద్రపాల్‌తో కూడా ఆడాడు. ఈరోజు తొలి టెస్టులో చందర్‌పాల్‌తో జూనియర్ ఆడబోతున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో తండ్రీకొడుకుల సరసన ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్‌తో కోహ్లీ చేరాడు.
 
సచిన్ టెండూల్కర్ 1992లో ఆస్ట్రేలియన్ జియోఫ్ మార్ష్‌తో తలపడ్డాడు. ఆ తర్వాత అతను 2011/12 ఆస్ట్రేలియా పర్యటనలో మార్ష్ కుమారుడు షాన్ మార్ష్‌తో ఆడే అవకాశాన్ని పొందాడు. 
 
వెస్టిండీస్ యువ ప్రతిభగా, 'జూనియర్' చందర్‌పాల్ ఇప్పటివరకు 6 టెస్టులు ఆడి 45.30 సగటుతో పరుగులు సాధించాడు. తన తండ్రిలా భారత బౌలర్లకు సవాల్ విసిరేందుకు అతను ఉత్సాహంగా ఉంటాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments