Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాడ్ రికార్డ్: సొంతగడ్డపై పాక్ వైట్ వాష్

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:41 IST)
England
ఇంగ్లండ్‌ జట్టు పాక్‌ వేదికగా జరిగిన మూడు టెస్టుల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ ఒక టెస్ట్ మ్యాచ్ కోసం పర్యటించింది. ఇందులో మూడు మ్యాచ్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది.
 
ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులు చేసి జట్టుకు 167 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
 
ఈ దశలో ఇంగ్లండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌ జట్టు విజయం సాధించడం గమనార్హం. ఈ సిరీస్ ఓటమితో సొంతగడ్డపై పాక్ జట్టు తొలిసారి వైట్ వాష్ అయి బ్యాడ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments