బ్యాడ్ రికార్డ్: సొంతగడ్డపై పాక్ వైట్ వాష్

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:41 IST)
England
ఇంగ్లండ్‌ జట్టు పాక్‌ వేదికగా జరిగిన మూడు టెస్టుల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ ఒక టెస్ట్ మ్యాచ్ కోసం పర్యటించింది. ఇందులో మూడు మ్యాచ్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది.
 
ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులు చేసి జట్టుకు 167 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
 
ఈ దశలో ఇంగ్లండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌ జట్టు విజయం సాధించడం గమనార్హం. ఈ సిరీస్ ఓటమితో సొంతగడ్డపై పాక్ జట్టు తొలిసారి వైట్ వాష్ అయి బ్యాడ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

తర్వాతి కథనం
Show comments