Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ వన్డేలు కూడా ఆడడేమో : కోచ్ రవిశాస్త్రి

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (12:35 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై పలు రకాలైన ఊహాగానాలు వినొస్తున్నాయి. ఇప్పటికే టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోనీ... ట్వంటీ20, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే, ట్వంటీ20, వన్డేలకు కూడా సరిగా ఆడటం లేదు. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ వ్యవహారంపై స్పష్టత ఇచ్చేందుకు తాను స్వయంగా అతనితో మాట్లాడినట్టు చెప్పారు. అయితే, తమ మధ్య జరిగిన సంభాషణలను మీడియాతో పంచుకోలేనని చెప్పాడు. త్వరలోనే వన్డేలకు కూడా ధోనీ స్వస్తి చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే, వచ్చే ఐపీఎల్ సీజన్ ధోనీకి అత్యంత కీలకమన్నారు. ఈ టోర్నీలో రాణిస్తేనే ఆ తర్వాత జరిగే ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో ఆడే అవకాశాలు ఉంటాయని చె్పాడు. అదేసమయంలో ఫిట్నెస్ విషయంలో ధోనీ ఎవరికీ తీసిపోరన్నారు. అందుకే అతన్ని కపిల్ దేవ్‌తో పోల్చినట్టు చెప్పాడు. అలాగనీ, ధోనీ జట్టుకు భారం కాబోడని శాస్త్రి తన మనసులోని మాటను వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments