Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ వన్డేలు కూడా ఆడడేమో : కోచ్ రవిశాస్త్రి

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (12:35 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై పలు రకాలైన ఊహాగానాలు వినొస్తున్నాయి. ఇప్పటికే టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోనీ... ట్వంటీ20, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే, ట్వంటీ20, వన్డేలకు కూడా సరిగా ఆడటం లేదు. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ వ్యవహారంపై స్పష్టత ఇచ్చేందుకు తాను స్వయంగా అతనితో మాట్లాడినట్టు చెప్పారు. అయితే, తమ మధ్య జరిగిన సంభాషణలను మీడియాతో పంచుకోలేనని చెప్పాడు. త్వరలోనే వన్డేలకు కూడా ధోనీ స్వస్తి చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే, వచ్చే ఐపీఎల్ సీజన్ ధోనీకి అత్యంత కీలకమన్నారు. ఈ టోర్నీలో రాణిస్తేనే ఆ తర్వాత జరిగే ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో ఆడే అవకాశాలు ఉంటాయని చె్పాడు. అదేసమయంలో ఫిట్నెస్ విషయంలో ధోనీ ఎవరికీ తీసిపోరన్నారు. అందుకే అతన్ని కపిల్ దేవ్‌తో పోల్చినట్టు చెప్పాడు. అలాగనీ, ధోనీ జట్టుకు భారం కాబోడని శాస్త్రి తన మనసులోని మాటను వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments