Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై అభిమానుల మధ్య రిటైర్మెంట్ తీసుకుంటా.. ధోనీ (video)

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (13:20 IST)
గత కొంతకాలంగా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2021 తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలోవార్తలు రావడంతో ధోని అభిమానులు నిరాశ చెందారు. కాని ఆ వార్తలన్నీ అవాస్తవాలని తాజాగా ధోని చేసిన ప్రకటనతో అభిమానులు సంబురపడుతున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా భారత క్రికెట్ అభిమానులకు తీపి కబురు చెప్పారు. 
 
తన ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పడానికి స్వాతంత్ర్య దినోత్సవం కంటే మంచి రోజు లేదని భావించే 15ఆగష్టు 2020 న తన రిటైర్మెంట్ ప్రకటించానని.., కాని అదే నా వీడ్కోలు మ్యాచ్ గా భావించట్లేదని.. తన చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున.. చెన్నై స్టేడియంలో చెన్నై అభిమానుల మధ్య ఆడాలని అనుకుంటున్నానని అదే తన చివరి మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో ధోని ప్రకటన చేశాడు.
 
అన్ని అనుకున్నట్లు సజావుగా జరిగితే వచ్చే ఏడాది ఐపీఎల్ లో చెన్నైలోనే తన చివరి మ్యాచ్ ఉంటుందని చెప్తూ తన రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేశాడు ధోని. దీంతో మిస్టర్ కూల్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్ ని వచ్చే సీజన్ లో కూడా చూడబోతున్నామని కూల్ అయి సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారు

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

తర్వాతి కథనం
Show comments