Webdunia - Bharat's app for daily news and videos

Install App

డారెన్‌ సామికి పాకిస్థాన్ పౌరసత్వం.. ఎలా లభించిందంటే?

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:29 IST)
వెస్టిండీస్‌‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామికి పాకిస్థాన్ పౌరసత్వం లభించనుంది. 2017లో ఇతర దేశాల క్రికెటర్లు పాక్‌ వచ్చేందుకు నిరాకరిస్తున్న సమయంలో డారెన్‌ పీఎస్‌‌ఎల్‌‌లో ఆడాడు. ఆ తర్వాత పాక్‌‌కు వచ్చే విదేశీ క్రికెటర్ల సంఖ్య పెరిగింది. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్‌ గడ్డపై మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ జరగడం వెనుక సామి చేసిన కృషికి గుర్తింపుగా ఆ దేశపు పౌరసత్వం ఇవ్వనుంది. వచ్చేనెల 23న జరిగే కార్యక్రమంలో తమ ప్రెసిడెంట్‌ ఆరిఫ్‌ అల్వీ  గౌరవ పౌరసత్వంతో పాటు పాక్‌ అత్యున్నత పురస్కారం ‘నిషాన్‌ ఈహైదర్‌ ’తో సామిని సత్కరిస్తారని పీసీబీ ప్రకటించింది. 
 
దాంతో వేరే దేశం నుంచి గౌరవ పౌరసత్వం తీసుకుంటున్న మూడో ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌‌గా సామి నిలువనున్నాడు. గతంలో సెయింట్‌ కిట్స్‌ ప్రభుత్వం మాథ్యూ హేడెన్‌ (ఆస్ట్రేలియా), హెర్షల్‌ గిబ్స్‌ (దక్షిణాఫ్రికా)కు పౌరసత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments