ధోనీ అవుట్.. దుప్పటి కప్పుకుని ఏడ్చిన బాలుడు.. థర్డ్ అంపైర్‌ని తిట్టిపోశాడు.. వీడియో

Webdunia
సోమవారం, 13 మే 2019 (17:01 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఇందులో భాగంగా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక సమయంలో అవుట్ అయ్యాడు. జట్టును ఎలాంటి పరిస్థితిలోనైనా కాపాడే ధోనీ.. ఈసారి జట్టును గెలిపించాల్సిన సమయంలో అవుట్ అయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో ధోనీ అవుట్ కావడాన్ని జీర్ణించుకోలేక పోయిన ఓ బాలుడు ఏడుస్తూ.. థర్డ్ అంపైర్‌కు శాపమిచ్చే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ ఫైనల్‌లో ధోనీ రనౌట్ ప్రస్తుతం వివాదానికి తావిస్తోంది. ఇంకా థర్డ్ అంపైర్ ధోనీని రనౌట్ అంటూ చెప్పడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
 
ఇలాంటి తరుణంలో ఓ బాలుడు ధోనీ అవుట్ కావడంతో దుప్పటి కప్పుకుని మరీ ఏడ్వడం.. థర్డ్ అంపైర్‌ను తిట్టడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


ఇంకా ధోనీ అవుట్ కాలేదు. ఊరకనే అవుట్ ఇచ్చాడు. ధోనీని అవుట్ అని ప్రకటించిన థర్డ్ అంపైర్‌ ఉరేసుకుని చచ్చిపోతాడు.. అంటూ తిట్టిపోశాడు. ఇంకేముంది.. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

తర్వాతి కథనం
Show comments