Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని బంతితో లాగికొట్టిన చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి

Webdunia
గురువారం, 5 మే 2022 (14:13 IST)
ఐపీఎల్ 2022లో చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి.. కింగ్ కోహ్లీని బంతితో లాగికొట్టాడు. గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బెంగళూరు ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి బౌలింగ్ చేశాడు. 
 
తొలి ఓవర్ ఐదవ బంతికి బౌండరీ బాదిన కోహ్లీ.. చివరి బంతిని స్ట్రయిట్ షాట్ ఆడాడు. పరుగు కోసం కోహ్లీ రెండగులు ముందుకు వేయగా.. ముకేశ్ బంతిని అందుకుని వికెట్ల వైపు బలంగా విసిరాడు. అదే సమయంలో వెనక్కి వెళుతున్న విరాట్ ఎడమ తొడకు బంతి బలంగా తాకింది.
 
అయితే ముఖేష్ చౌదరి వేసిన త్రో వల్ల విరాట్‌ కోహ్లీకి గాయం కాలేదు. వెంటనే కోహ్లీ వైపు చూసిన ముఖేష్.. సారీ బ్రో అన్నటుగా చేయితో సైగ చేశాడు. పర్లేదు బ్రో అన్నట్టుగా కోహ్లీ కూడా నవ్వుతూ సైగ చేశాడు. 
 
ఇందుకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చుసిన తర్వాత విరాట్ అభిమానులు ముఖేష్‌‌పై చాలా ఫైర్ అవుతున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments