Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలితో అలా నడుస్తూ వెళ్తుంటే.. క్రికెటర్‌ను కత్తులతో దాడి చేసి చంపేశారు..

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (14:05 IST)
స్నేహితురాలితో రోడ్డుపై నడిచి వెళ్ళిన క్రికెటర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన రాకేష్.. ఓ క్రికెటర్. ఇతడు తన ప్రాంతానికి చెందిన క్రికెటర్లకు కోచ్‌గానూ సలహాలిస్తుండటం చేస్తుంటాడు. 
 
ఈ నేపథ్యంలో గురువారం స్నేహితురాలితో కలిసి బందప్ ప్రాంతానికి వెళ్తుండగా.. అతనిని అడ్డుకున్న ముగ్గురితో కూడిన బృందం రాకేశ్‌పై కత్తులతో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన రాకేష్.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మహారాష్ట్ర క్రికెట్ టీమ్‌లో ఉన్న రాకేశ్, రంజీ జట్టులో చోటు దక్కించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. గురువారం రాత్రి బందప్ ప్రాంతంలో అతనిపై దాడి జరిగింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments