Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ మైదానంలోనే కుప్పకూలాడు.. ఆపై ఏం జరిగిందంటే? (వీడియో)

క్రికెట్ మైదానంలోనే ఓ బౌలర్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళ-కర్ణాటక సరిహద్దులోని కాసరగూడ్‌లో మైదానంలోనే ఓ బౌలర్ మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలోనే ఓ యువ క్రికెటర్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పో

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (13:46 IST)
క్రికెట్ మైదానంలోనే ఓ బౌలర్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళ-కర్ణాటక సరిహద్దులోని కాసరగూడ్‌లో మైదానంలోనే ఓ బౌలర్ మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలోనే ఓ యువ క్రికెటర్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. బౌలింగ్‌ ఎండ్‌ నుంచి బాల్ వేసేందుకు సిద్ధమైన పద్మనాభ్‌(20) ఉన్నపళంగా కిందపడ్డాడు. 
 
తీవ్ర గుండెపోటుతో కుప్పకూలడంతో అంపైర్‌ సహా తోటి క్రీడాకారులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పద్మనాభ్ మరణించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంజేశ‍్వర పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమైన పద్మనాథ్ గుండెపోటుతో కుప్పకూలడాన్ని ఓ న్యూస్ ఛానల్ ఫేస్‌బుక్ ఛానల్లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్‌లో వైరల్‌ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

తర్వాతి కథనం
Show comments