Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ మైదానంలోనే కుప్పకూలాడు.. ఆపై ఏం జరిగిందంటే? (వీడియో)

క్రికెట్ మైదానంలోనే ఓ బౌలర్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళ-కర్ణాటక సరిహద్దులోని కాసరగూడ్‌లో మైదానంలోనే ఓ బౌలర్ మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలోనే ఓ యువ క్రికెటర్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పో

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (13:46 IST)
క్రికెట్ మైదానంలోనే ఓ బౌలర్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళ-కర్ణాటక సరిహద్దులోని కాసరగూడ్‌లో మైదానంలోనే ఓ బౌలర్ మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలోనే ఓ యువ క్రికెటర్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. బౌలింగ్‌ ఎండ్‌ నుంచి బాల్ వేసేందుకు సిద్ధమైన పద్మనాభ్‌(20) ఉన్నపళంగా కిందపడ్డాడు. 
 
తీవ్ర గుండెపోటుతో కుప్పకూలడంతో అంపైర్‌ సహా తోటి క్రీడాకారులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పద్మనాభ్ మరణించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంజేశ‍్వర పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమైన పద్మనాథ్ గుండెపోటుతో కుప్పకూలడాన్ని ఓ న్యూస్ ఛానల్ ఫేస్‌బుక్ ఛానల్లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్‌లో వైరల్‌ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments