Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 ఆసియన్ గేమ్స్‌లో క్రికెట్.. టీమిండియా ఆడుతుందా? లేదా?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (12:13 IST)
2022వ సంవత్సరం జరుగనున్న ఆసియా పోటీల్లో క్రికెట్ పోటీలకు కూడా స్థానం లభించే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే క్రికెట్ ఫ్యాన్స్ ఇక పండగ చేసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. 2018వ ఏడాది జరిగిన ఆసియా పోటీల నుంచి క్రికెట్‌ను తొలగించారు. ఈ వ్యవహారం విమర్శలకు తావిచ్చింది. 
 
ఇంకా ఆసియా పోటీల్లో క్రికెట్ పోటీలను జతచేయాలని డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. 2022లో జరుగనున్న 19వ ఆసియన్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలుంటాయని ఓసీఏ ప్రకటించింది. 
 
ఇంకా ఈ క్రికెట్ పోటీల్లో చైనాలోని హాంగ్జూ నగరంలో జరుగుతాయని, ట్వంటీ-20 ఫార్మాట్‌లో ఈ పోటీలు జరుగుతాయని తెలుస్తోంది. కానీ ఇందులో భారత జట్టు ఆడుతుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. టీమిండియా క్రికెట్ సిరీస్‌లు వుండటంతో 2022 నాటికి ఆసియా గేమ్స్‌లో భారత్ ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 
 
దీనిపై ఓసీఏ అధ్యక్షుడు షేక్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆసియన్ గేమ్స్‌లో భారత జట్టును బీసీసీఐ పంపకపోతే క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతారని.. క్రీడాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా కమర్షియల్ హంగుల కోసం, ధనార్జనకు కొన్ని సంస్థలు క్రీడను ఉపయోగించుకుంటున్నాయని బీసీసీఐపై షేక్ దెప్పిపొడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments