Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్‌లో క్రికెట్‌కు చోటు - ఒకే గ్రూపులో భారత్ - పాకిస్థాన్

Cricket
Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (08:32 IST)
కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించారు. దాదాపు 24 యేళ్ల తర్వాత ఈ అవకాశం లభించింది. గత 1998లో సింగపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌ కూడా క్రీడాంశంగా ఉండేది. ఆ తర్వాత ఇపుడు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈ క్రికెట్‌కు చోటు కల్పించారు.
 
ఈ కామన్వెల్త్ క్రీడలు జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే, ఈ దఫాకు మాత్రం మహిళల క్రికెట్ టోర్నీని మాత్రమే నిర్వహిస్తారు. టీ20 ఫార్మెట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో తొలిసారి క్రికెట్ ఆడనున్న మహిళా క్రికెట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బార్బడోస్ జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండటం విశేషం. 
 
గ్రూపు-ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్టలకు చోటు కల్పించారు. 
గ్రూపు-బిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments