Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్‌లో క్రికెట్‌కు చోటు - ఒకే గ్రూపులో భారత్ - పాకిస్థాన్

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (08:32 IST)
కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించారు. దాదాపు 24 యేళ్ల తర్వాత ఈ అవకాశం లభించింది. గత 1998లో సింగపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌ కూడా క్రీడాంశంగా ఉండేది. ఆ తర్వాత ఇపుడు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈ క్రికెట్‌కు చోటు కల్పించారు.
 
ఈ కామన్వెల్త్ క్రీడలు జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే, ఈ దఫాకు మాత్రం మహిళల క్రికెట్ టోర్నీని మాత్రమే నిర్వహిస్తారు. టీ20 ఫార్మెట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో తొలిసారి క్రికెట్ ఆడనున్న మహిళా క్రికెట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బార్బడోస్ జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండటం విశేషం. 
 
గ్రూపు-ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్టలకు చోటు కల్పించారు. 
గ్రూపు-బిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments