Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్ మ్యాచ్ ఫీవర్ .. ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్న ఫ్యాన్స్?

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (11:04 IST)
Indo-Pak
వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా వచ్చే 14వ తేదీ అహ్మదాబాద్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోటీ కోసం జనం ఎగబడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అహ్మదాబాద్ రానున్నారు. 
 
అయితే అహ్మదాబాద్ నగరంలో హోటల్ గదులు క్రికెట్ ఫ్యాన్స్ బుకింగ్‌తో హౌస్ ఫుల్ పోతున్నాయి. హోటల్ గది అద్దె సాధారణ ధర కంటే 15 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 
 
అంతేగాకుండా... పోటీని చూసేందుకు ఆ మైదానాన్ని చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల్లో హెల్త్ చెకప్ కోసం చేరారట. క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం హెల్త్ చెకప్ పేరుతో చాలామంది వ్యక్తులు ఆసుపత్రులలో అడ్మిట్ చేసినట్లుగా వార్తలు వెలువడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments