Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్ గంగూలీ పెద్దన్నయ్య భార్యకు కరోనా

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (20:27 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆయన పెద్దన్నయ్య భార్యకు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
గంగూలీ పెద్దన్నయ్య స్నేహాశిష్ భార్య, ఆమె కుటుంబ సభ్యుల్లో గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ పరీక్షల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు తేలింది. అలాగే, వారింట్లో పనిచేసే వ్యక్తికి కూడా సోకింది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 
 
ప్రస్తుతం వీరంతా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా గంగూలీ కుటుంబ సభ్యులే అయినప్పటికీ ఒకే ఇంట్లో ఉంటున్న వారు కాదని వైద్యాధికారులు తెలిపారు. వారి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments