Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్ గంగూలీ పెద్దన్నయ్య భార్యకు కరోనా

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (20:27 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆయన పెద్దన్నయ్య భార్యకు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
గంగూలీ పెద్దన్నయ్య స్నేహాశిష్ భార్య, ఆమె కుటుంబ సభ్యుల్లో గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ పరీక్షల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు తేలింది. అలాగే, వారింట్లో పనిచేసే వ్యక్తికి కూడా సోకింది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 
 
ప్రస్తుతం వీరంతా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా గంగూలీ కుటుంబ సభ్యులే అయినప్పటికీ ఒకే ఇంట్లో ఉంటున్న వారు కాదని వైద్యాధికారులు తెలిపారు. వారి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

తర్వాతి కథనం
Show comments