Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబో వన్డే మ్యాచ్ : ఇండియా భారత్ టార్గెట్ 263 రన్స్

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (20:02 IST)
కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంక జట్టుతో యంగ్ ఇండియా వన్డే క్రికెట్ సిరీస్‌ను ఆదివారం నుంచి ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 
 
ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు నిలువరించారు. షనాకా 39, అసలంక 38 పరుగులు చేశారు. చివర్లో కరుణరత్నె (43 నాటౌట్) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. 
 
ఇకపోతే, తుది జట్టులో చోటు దక్కించుకున్న పాండ్యా బ్రదర్స్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యా 10 ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చాడు. కాగా భువనేశ్వర్ కుమార్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. దీంతో భారత్ 263 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments