Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (14:42 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రికెట్ అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు కల్పించారు. 
 
అలాగే, పాకిస్థాన్ జట్టులో ఇమామ్ ఉల్ హక్, బాబార్ అజామ్, సౌద్ షకీల్, రిజ్వాన్, సల్మాన్ అఘా, తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్‌లు ఉన్నారు.
 
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 1.3 ఓవర్లలో ఎనిమిది పరుగులు చేసింది. ఇందులో ఆరు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం. తొలి ఓవర్ వేసిన మహ్మద్ షమీ ఏకంగా ఐదు వైడ్‌లు వేశాడు. క్రీజ్‌లో ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments