Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి, ఆలు వస్తూ పోతూ వుంటే.. ఇండో-పాక్ మ్యాచ్‌లు ఎందుకు జరగకూడదు..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (18:01 IST)
ఇండో-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఆపేయడం సరికాదని, అన్ని ఆటల్లో లేనిది క్రికెట్‌లో ఎందుకు వుండాలని ప్రశ్నించాడు. ఉల్లిపాయలు, ఆలు గడ్డలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న తరుణంలో క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. 
 
అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగడం క్రికెట్‌కు మంచిదని వ్యాఖ్యానించారు. భారత క్రికెటర్లు పాకిస్థాన్‌కు, పాక్ క్రికెటర్లు భారత్‌కు వచ్చే పరిస్థితి లేకపోయినా విదేశాల్లో తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించవచ్చు కదా అని అక్తర్ ప్రశ్నించారు. 
 
త్వరలోనే ఇండియా-పాక్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఇటీవలే వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, షాషిద్ అఫ్రీదీ కూడా ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments