Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి, ఆలు వస్తూ పోతూ వుంటే.. ఇండో-పాక్ మ్యాచ్‌లు ఎందుకు జరగకూడదు..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (18:01 IST)
ఇండో-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఆపేయడం సరికాదని, అన్ని ఆటల్లో లేనిది క్రికెట్‌లో ఎందుకు వుండాలని ప్రశ్నించాడు. ఉల్లిపాయలు, ఆలు గడ్డలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న తరుణంలో క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. 
 
అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగడం క్రికెట్‌కు మంచిదని వ్యాఖ్యానించారు. భారత క్రికెటర్లు పాకిస్థాన్‌కు, పాక్ క్రికెటర్లు భారత్‌కు వచ్చే పరిస్థితి లేకపోయినా విదేశాల్లో తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించవచ్చు కదా అని అక్తర్ ప్రశ్నించారు. 
 
త్వరలోనే ఇండియా-పాక్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఇటీవలే వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, షాషిద్ అఫ్రీదీ కూడా ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాక్‌తో సహా మొత్తం ఏడు యుద్ధాలు ఆపాను.. శాంతి బహుమతి ఇవ్వాలి : డోనాల్డ్ ట్రంప్

Jagan: తక్కువ దూరాలకే హెలికాఫ్టర్లు.. సీఎంగా వున్నప్పుడు జగన్ రూ.220 కోట్లు ఖర్చు

ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించిన సీఐ శంకరయ్య

ప్లీజ్... అంకుల్ అని పిలవకండి... బాలయ్య అని మాత్రమే పిలవాలి..

సొంత ప్రజలపై బాంబుల వర్షం కురిపించిన పాకిస్థాన్ సైన్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments