Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి, ఆలు వస్తూ పోతూ వుంటే.. ఇండో-పాక్ మ్యాచ్‌లు ఎందుకు జరగకూడదు..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (18:01 IST)
ఇండో-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. దాయాది దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఆపేయడం సరికాదని, అన్ని ఆటల్లో లేనిది క్రికెట్‌లో ఎందుకు వుండాలని ప్రశ్నించాడు. ఉల్లిపాయలు, ఆలు గడ్డలు ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్న తరుణంలో క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. 
 
అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగడం క్రికెట్‌కు మంచిదని వ్యాఖ్యానించారు. భారత క్రికెటర్లు పాకిస్థాన్‌కు, పాక్ క్రికెటర్లు భారత్‌కు వచ్చే పరిస్థితి లేకపోయినా విదేశాల్లో తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించవచ్చు కదా అని అక్తర్ ప్రశ్నించారు. 
 
త్వరలోనే ఇండియా-పాక్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఇటీవలే వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, షాషిద్ అఫ్రీదీ కూడా ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments