Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ ఛేంజ్.. ఒప్పో స్థానంలో బైజూస్

Webdunia
గురువారం, 25 జులై 2019 (17:48 IST)
భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ మారనుంది. ఒప్పో స్థానంలో ప్రముఖ ఈ-లెర్నింగ్ యాప్ ''బైజూస్'' దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికా పర్యటన నుంచి 2022, సెప్టెంబర్ వరకూ బైజూస్ కాంట్రాక్టు కొనసాగుతుందని బీసీసీఐ వర్గాల సమాచారం. ఇందుకోసం  రూ.1,079 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. 
 
2017, మార్చిలో ఒప్పో బీసీసీఐతో రూ.1,079 కోట్లతో ఒప్పందం చేసుకుంది. దీనిప్రకారం టీమిండియా ఆడే ద్వైపాక్షిక మ్యాచ్‌లకు ఒప్పో సంస్థ ఒక్క రోజుకు రూ 4.61 కోట్లు చెల్లించగా ఐసీసీ ఈవెంట్లకు రూ.1.56 కోట్లు చెల్లించేది.
 
అయితే 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామన్న కారణంతో ఈ డీల్ నుంచి ఒప్పో తప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒప్పో స్థానంలో అంతే మొత్తానికి బైజూస్ స్పాన్సర్ చేసేందుకు ముందుకొచ్చిందని బీసీసీఐ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments