Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్‌లో బిగ్ ట్రీట్.. ఆస్ట్రేలియాతో టీమిండియా గవాస్కర్ ట్రోఫీ

సెల్వి
సోమవారం, 25 మార్చి 2024 (10:09 IST)
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టుల సిరీస్‌గా ఆడనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఇందుకు ఓకే చెప్పేయడంతో వచ్చే వేసవిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగనుంది. 
 
1991-92 తర్వాత తొలిసారిగా ఈ వేసవిలో ఆస్ట్రేలియా, భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ, జే షా మాట్లాడుతూ, ఈ సిరీస్‌ను తాము అత్యంత గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు.   
ఇకపోతే.. ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు టెస్టుల సిరీస్‌లో, భారత్ ప్రతిసారీ విజయం సాధిస్తూ మరింత ఆధిపత్యం చెలాయించింది. 2018-19, 2020-21 వరుసగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. ఇక 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వార్షిక సార్థి అభియాన్‌ను కొనసాగిస్తున్న మహీంద్రా: ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు కొత్తగా 1,000 స్కాలర్‌షిప్‌లు

మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం!

వివేకా హత్య కేసు : సీఎం చంద్రబాబును కలిసిన డాక్టర్ సునీత దంపతులు

దేశపు జనాభా గణనపై త్వరలోనే ప్రకటన చేస్తాం... అమిత్ షా

బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర... సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

తర్వాతి కథనం
Show comments