Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bengal : బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు కొత్త మైలురాయి..

సెల్వి
మంగళవారం, 24 డిశెంబరు 2024 (11:40 IST)
Bengal
బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు కొత్త మైలురాయిని సాధించింది. మహిళల దేశవాళీ క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. సోమవారం, రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న "సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024"లో హర్యానాపై బెంగాల్ జట్టు 390 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
 
"ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్"గా ఎంపికైన తను శ్రీ, 20 బౌండరీలతో సహా కేవలం 83 బంతుల్లో 113 పరుగులు చేయడం ద్వారా ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. బెంగాల్ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా ఈ టోర్నీ సెమీఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. 
 
గతంలో, భారతదేశంలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ రికార్డు రైల్వేస్ జట్టు పేరిట ఉంది. ప్రపంచ స్థాయిలో, 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కాంటర్‌బరీపై 309 పరుగుల ఛేదనలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఉమెన్ నెలకొల్పిన రికార్డును బెంగాల్ జట్టు అధిగమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments