Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bengal : బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు కొత్త మైలురాయి..

సెల్వి
మంగళవారం, 24 డిశెంబరు 2024 (11:40 IST)
Bengal
బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు కొత్త మైలురాయిని సాధించింది. మహిళల దేశవాళీ క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. సోమవారం, రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న "సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024"లో హర్యానాపై బెంగాల్ జట్టు 390 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
 
"ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్"గా ఎంపికైన తను శ్రీ, 20 బౌండరీలతో సహా కేవలం 83 బంతుల్లో 113 పరుగులు చేయడం ద్వారా ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. బెంగాల్ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా ఈ టోర్నీ సెమీఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. 
 
గతంలో, భారతదేశంలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ రికార్డు రైల్వేస్ జట్టు పేరిట ఉంది. ప్రపంచ స్థాయిలో, 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కాంటర్‌బరీపై 309 పరుగుల ఛేదనలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఉమెన్ నెలకొల్పిన రికార్డును బెంగాల్ జట్టు అధిగమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments