Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bengal : బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు కొత్త మైలురాయి..

సెల్వి
మంగళవారం, 24 డిశెంబరు 2024 (11:40 IST)
Bengal
బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు కొత్త మైలురాయిని సాధించింది. మహిళల దేశవాళీ క్రికెట్‌ వన్డే ఫార్మాట్‌లో రికార్డులు బద్దలు కొట్టింది. సోమవారం, రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న "సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024"లో హర్యానాపై బెంగాల్ జట్టు 390 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
 
"ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్"గా ఎంపికైన తను శ్రీ, 20 బౌండరీలతో సహా కేవలం 83 బంతుల్లో 113 పరుగులు చేయడం ద్వారా ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. బెంగాల్ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా ఈ టోర్నీ సెమీఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. 
 
గతంలో, భారతదేశంలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ రికార్డు రైల్వేస్ జట్టు పేరిట ఉంది. ప్రపంచ స్థాయిలో, 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కాంటర్‌బరీపై 309 పరుగుల ఛేదనలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఉమెన్ నెలకొల్పిన రికార్డును బెంగాల్ జట్టు అధిగమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

తర్వాతి కథనం
Show comments