Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రపంచ కప్ నిర్వహణ కోసం బీసీసీఐ బిడ్డింగ్?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (18:25 IST)
వచ్చే 2025లో 50 ఓవర్ల పరిమిత మహిళా ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలను నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బిడ్డింగ్ వేయాలని భావిస్తుంది. వరల్డ్ కప్ హోస్టింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేయాలని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అదేసమయంలో ఈ హక్కులను బీసీసీఐ సొంతం చేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 
 
గత 2013లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్ భారత్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌‌లోని బర్మింగ్‌హామ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో వార్షిక మీటింగ్ జరగనుంది. 
 
ఈ సమావేశంలోనే 2025 మహిళల ప్రపంచకప్‌తోపాటు 2024, 2026 టీ20 ప్రపంచకప్ కోసం కూడా బిడ్లను స్వీకరిస్తుందని సమాచారం. గత ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఐదో స్థానంలో నిలిచింది. అంతకుముందు 2013లో స్వదేశంలో జరిగిన టోర్నీలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

తర్వాతి కథనం
Show comments