Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు స్ట్రిక్ట్ వార్నింగ్.. నచ్చకపోతే ఆడకండి..

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (21:36 IST)
టీమిండియాకు క్వీన్స్‌ట్యాండ్ షాడో హెల్త్ మినిస్టర్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించ కూడదని తేల్చి చెప్పారు. టీమిండియా ఆటగాళ్లు కరోనా నియమాలను పాటించాలని హెచ్చరించారు. నచ్చకపోతే అక్కడకు వచ్చి ఆడకండి.. అంతేకానీ కరోనా నిబంధనలను మాత్రం సులభం చేసేది లేదని తేల్చి చెప్పారు. ఆమె మాట్లాడుతున్న ఓ వీడియోను స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 
 
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ సిడ్నీలో జనవరి 7వ తేదీ నుంచి జరుగుతుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ క్వీన్స్‌ల్యాండ్‌ రాజధాని బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్లుండి సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్‌తో సరిహద్దులను మూసివేసింది. అయితే క్వీన్స్‌ట్యాండ్ షాడో హెల్త్ మినిస్టర్ వ్యాఖ్యల‌పై బీసీసీఐ చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments