Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో చివరి 3 టెస్టులు.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

సెల్వి
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (14:19 IST)
ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టుల కోసం ఎట్టకేలకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి తన వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్ నుండి విరామం తీసుకోవాలనే నిర్ణయంతో సంబంధం లేకుండా, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్‌లను జట్టులో స్థానం కల్పించారు. వారికి ఫిట్ నెస్ పరీక్షల అనంతరం సెలెక్టర్లు ఇంగ్లండ్ తరపున ఆడే అవకాశం కల్పించారు. 
 
ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు టీమ్ ఇండియా జట్టును ప్రకటించినట్లు ఎక్స్ ద్వారా బీసీసీఐ వెల్లడించింది. దీనితో, క్రికెట్ అభిమానులలో కొత్త ఉత్సాహం నెలకొంది. 
 
జట్టు వివరాలు : రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకె), కెఎస్ భరత్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments