ఇంగ్లండ్‌తో చివరి 3 టెస్టులు.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

సెల్వి
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (14:19 IST)
ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టుల కోసం ఎట్టకేలకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి తన వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్ నుండి విరామం తీసుకోవాలనే నిర్ణయంతో సంబంధం లేకుండా, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్‌లను జట్టులో స్థానం కల్పించారు. వారికి ఫిట్ నెస్ పరీక్షల అనంతరం సెలెక్టర్లు ఇంగ్లండ్ తరపున ఆడే అవకాశం కల్పించారు. 
 
ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు టీమ్ ఇండియా జట్టును ప్రకటించినట్లు ఎక్స్ ద్వారా బీసీసీఐ వెల్లడించింది. దీనితో, క్రికెట్ అభిమానులలో కొత్త ఉత్సాహం నెలకొంది. 
 
జట్టు వివరాలు : రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకె), కెఎస్ భరత్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)

kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

stray dogs, ఆడు మగాడ్రా బుజ్జీ, వీధి కుక్కల్ని తరిమికొట్టిన బుజ్జిగాడు (video)

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments