Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 వరల్డ్ కప్ : జట్టులో ఎవరెవరికి చోటు దక్కిందంటే...

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (16:44 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది ఆటగాళ్లతో ఈ జట్టును ప్రకటించింది. అలాగే, మరో నలుగురు ఆటగాళ్లను రిజర్వులో ఉంచింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను, వైస్ కెప్టన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. రిజర్వు ఆటగాడిగా శుభమన్ గిల్‌ను ఎంపిక చేసింది. రిషబ్ పంత్, సంజూ శాంసన్‌‍లు వికెట్ కీపర్లుగా వ్యవహరించనున్నారు. ఈ జట్టులోని వివరాలను పరిశీలిస్తే, 
 
టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యావద్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ సింగ్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్. 
 
రిజర్వు ఆటగాళ్లు... శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: జగన్ సర్కారు పెట్టిన ఇబ్బంది అంతా ఇంతా కాదు.. బాబుకు కృతజ్ఞతలు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

తర్వాతి కథనం
Show comments