Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 వరల్డ్ కప్ : జట్టులో ఎవరెవరికి చోటు దక్కిందంటే...

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (16:44 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది ఆటగాళ్లతో ఈ జట్టును ప్రకటించింది. అలాగే, మరో నలుగురు ఆటగాళ్లను రిజర్వులో ఉంచింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను, వైస్ కెప్టన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. రిజర్వు ఆటగాడిగా శుభమన్ గిల్‌ను ఎంపిక చేసింది. రిషబ్ పంత్, సంజూ శాంసన్‌‍లు వికెట్ కీపర్లుగా వ్యవహరించనున్నారు. ఈ జట్టులోని వివరాలను పరిశీలిస్తే, 
 
టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యావద్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ సింగ్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్. 
 
రిజర్వు ఆటగాళ్లు... శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments