Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా గడ్డపై రికార్డ్ సృష్టించిన కోహ్లీ సేన.. భారీ నజరానా..

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (18:44 IST)
ఆస్ట్రేలియా గడ్డపై ఇంతకు ముందెప్పుడూ భారత్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోలేదు. సౌరవ్ గంగూలీ సేన మాత్రం ఓసారి సిరీస్‌ను డ్రా చేసుకుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ అరుదైన విజయాన్ని సాధించిన కోహ్లీ సేనకు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది.


టెస్టు జట్టులో ఆడిన క్రికెటర్లకు తలా రూ.15 లక్షలను నజరానాగా ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.60లక్షలు ఇవ్వనుంది. కోచ్‌లకు రూ.25లక్షల్ని నజరానాగా బీసీసీఐ అందించనుంది.
 
ఇదిలా ఉంటే.. ఆసీస్ గడ్డపై నెగ్గిన భారత జట్టు కివీస్‌తో సిరీస్‌కు రెడీ అవుతోంది. ఇంకా ఆస్ట్రేలియా, కివీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో ఆడే టీమిండియా జట్టులో ఫాస్ట్ బౌలర్ బుమ్రాకి విశ్రాంతి కల్పించారు.

బుమ్రా స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మజ్ సిరాజ్‌కు స్థానం లభించింది. అలాగే, కివీస్‌తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌లకి సిద్దార్థ్ కౌల్‌ని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

తర్వాతి కథనం
Show comments