Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు టాటా చెప్పిన బంగ్లా మాజీ కెప్టన్ రహీం

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:52 IST)
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ముష్పికర్ రహీం అంతర్జాతీయ టీ20 క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు తరపున రెండు మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు మ్యాచ్‌లలో జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత తన రిటైర్మెంట్ అంశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
కేవలం వన్డేలు, టెస్టులపై దృష్టిసారించేందుకు మాత్రమే టీ20 కెరీర్‌కు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. అయతే, ఏదేని అవకాశం వస్తే మాత్రం ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం ఆడతానని పేర్కొన్నాడు. వన్డేలు, టెస్టుల్లో తమ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
కాగా, ఈ యేడాది జూలై నెలలో ఆ దేశ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కూడా టీ20 కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. ఇపుడు ముష్పీకర్ రహీం కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. కాగా, ఆసియా కప్‌లో రహీం ఆడిన రెండు మ్యాచ్‌లలో 1, 4 చొప్పున పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ జట్టు తరపున 102 టీ20లు ఆడిన రహీం మొత్తం 1500 పరుగులు చేశాడు. ఈ ఫార్మెట్‌లో ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోరు 72 (నాటౌట్)గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

తర్వాతి కథనం
Show comments