Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు టాటా చెప్పిన బంగ్లా మాజీ కెప్టన్ రహీం

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:52 IST)
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ముష్పికర్ రహీం అంతర్జాతీయ టీ20 క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు తరపున రెండు మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ రెండు మ్యాచ్‌లలో జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత తన రిటైర్మెంట్ అంశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
కేవలం వన్డేలు, టెస్టులపై దృష్టిసారించేందుకు మాత్రమే టీ20 కెరీర్‌కు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. అయతే, ఏదేని అవకాశం వస్తే మాత్రం ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం ఆడతానని పేర్కొన్నాడు. వన్డేలు, టెస్టుల్లో తమ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
కాగా, ఈ యేడాది జూలై నెలలో ఆ దేశ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కూడా టీ20 కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. ఇపుడు ముష్పీకర్ రహీం కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. కాగా, ఆసియా కప్‌లో రహీం ఆడిన రెండు మ్యాచ్‌లలో 1, 4 చొప్పున పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ జట్టు తరపున 102 టీ20లు ఆడిన రహీం మొత్తం 1500 పరుగులు చేశాడు. ఈ ఫార్మెట్‌లో ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోరు 72 (నాటౌట్)గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments