Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి : క్రికెటర్లకు మిక్కీ ఆర్థర్ సలహా

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైన ఆటగాళ్ళ వైఖరిని ఆయ

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (13:29 IST)
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైన ఆటగాళ్ళ వైఖరిని ఆయన తప్పుబట్టారు. అలాగే, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని నడుచుకోవాలంటూ హితవు పలికారు. 
 
ఈ వివాదంపై ఆయన స్పందిస్తూ, దేశ ప్రతిష్ఠను మంటగలిపే పనులు చేస్తున్నారనేందుకు ఆసీస్ క్రికెటర్లు చేసిన పనే చక్కని ఉదాహరణ అని అన్నారు. క్రికెట్ సంస్కృతి ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, ఆసీస్ అహంకారపూరిత ధోరణితో ఉందని ఆయన ఆరోపించారు. 
 
నియంతృత్వపోకడతో ఆసీస్ ఆటగాళ్లు తప్పుమీద తప్పులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రపంచ క్రికెట్ జట్లన్నింటిదీ ఒకదారైతే, ఆసీస్ మాత్రం మరొక దారిలో నడుస్తూ దోషిగా నిలబడిందన్నారు. ఇప్పటికైనా ఆసీస్ బుద్ధి తెచ్చుకుని తీరు మార్చుకోవాలని మిక్కీ ఆర్థర్ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments