Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్-వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఒక్క బంతి కూడా ఆడలేదు..

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2023 (22:05 IST)
India_Pakistan
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. వర్షం కారణంగా భారత్‌పై పాకిస్థాన్ లక్ష్యచేధనకు ఆలస్యం అయ్యింది. మైదానం కప్పబడి ఉండటంతో మ్యాచ్ ఓవర్లు కోల్పోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుండి 20-ఓవర్ల లక్ష్యాన్ని చేధించేందుకు కట్-ఆఫ్ సమయం 10:27గా నిర్ణయించారు. అంతకుముందు భారత్ 266 పరుగులకు ఆలౌటైంది. 
 
హార్దిక్ పాండ్యా (87), ఇషాన్ కిషన్ (82) అర్ధసెంచరీలు చేసినప్పటికీ షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లతో భారత జట్టును ఆదుకున్నాడు. భారత్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. అయితే హార్దిక్, కిషన్ మధ్య 138 పరుగుల భాగస్వామ్యం జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును నమోదు చేసింది. 
India_Pakistan
 
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ తర్వాత నసీమ్ షా, హరీస్ రౌఫ్ తలో మూడు వికెట్లు తీశారు. అలాగే పాక్ బౌలర్ల షహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక్క బంతి ఆడకుండా పాకిస్థాన్ వెనుదిరగాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments