Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్‌.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (14:28 IST)
త్వరలో ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు మళ్లీ స్థానం దక్కింది. హైదరాబాద్ నగరానికి చెందిన తిలక్ వర్మ స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఈ టోర్నీ ఈ నెల30వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగనుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికల్లో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ నేపాల్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతుంది. ఇక పాకిస్థాన్ భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఆతిథ్యమివ్వనుంది. 
 
ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టు వివరాలను పరిశీలిస్తే, రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్, బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, సంజూ శాంసన్‌ (స్టాండ్‌బై).  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

తర్వాతి కథనం
Show comments