Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్‌.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (14:28 IST)
త్వరలో ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు మళ్లీ స్థానం దక్కింది. హైదరాబాద్ నగరానికి చెందిన తిలక్ వర్మ స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఈ టోర్నీ ఈ నెల30వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగనుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికల్లో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ నేపాల్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతుంది. ఇక పాకిస్థాన్ భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఆతిథ్యమివ్వనుంది. 
 
ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టు వివరాలను పరిశీలిస్తే, రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్, బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, సంజూ శాంసన్‌ (స్టాండ్‌బై).  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

తర్వాతి కథనం
Show comments