Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్‌.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (14:28 IST)
త్వరలో ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు మళ్లీ స్థానం దక్కింది. హైదరాబాద్ నగరానికి చెందిన తిలక్ వర్మ స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఈ టోర్నీ ఈ నెల30వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగనుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికల్లో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ నేపాల్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతుంది. ఇక పాకిస్థాన్ భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఆతిథ్యమివ్వనుంది. 
 
ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టు వివరాలను పరిశీలిస్తే, రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్, బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, సంజూ శాంసన్‌ (స్టాండ్‌బై).  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

తర్వాతి కథనం
Show comments