Webdunia - Bharat's app for daily news and videos

Install App

200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టివుంది: ధోనీ

భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:10 IST)
భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడంతో.. ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు. తద్వారా 200ల వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను సాధించాడు. 
 
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. 200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టినట్టు ఉందని.. అంతా విధిరాత అంటూ తెలిపాడు. మరోవైపు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా, చాహల్ లకు విశ్రాంతిని కల్పించారు. ఆప్ఘనిస్థాన్ జట్టులో రెండు మార్పులు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments