Webdunia - Bharat's app for daily news and videos

Install App

200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టివుంది: ధోనీ

భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:10 IST)
భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడంతో.. ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు. తద్వారా 200ల వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను సాధించాడు. 
 
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. 200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టినట్టు ఉందని.. అంతా విధిరాత అంటూ తెలిపాడు. మరోవైపు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా, చాహల్ లకు విశ్రాంతిని కల్పించారు. ఆప్ఘనిస్థాన్ జట్టులో రెండు మార్పులు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments