Webdunia - Bharat's app for daily news and videos

Install App

200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టివుంది: ధోనీ

భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:10 IST)
భారత్‌కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన కెప్టెన్లలో ఒకడైన టీమిండియా మాజీ సారథి ధోనీ మళ్లీ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించనున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడంతో.. ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు. తద్వారా 200ల వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను సాధించాడు. 
 
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. 200వ వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించాలని రాసిపెట్టినట్టు ఉందని.. అంతా విధిరాత అంటూ తెలిపాడు. మరోవైపు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా, చాహల్ లకు విశ్రాంతిని కల్పించారు. ఆప్ఘనిస్థాన్ జట్టులో రెండు మార్పులు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కుంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments