Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి భర్తను పరామర్శించిన అనుష్క శర్మ..

దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న అనుష్క శర్మ శ్రీదేవి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయింది. ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లో శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలి

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (09:16 IST)
దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న అనుష్క శర్మ శ్రీదేవి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయింది. ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లో శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ బోనీ కపూర్ నివాసానికి వెళ్లి.. వారిని పరామర్శించారు. 
 
మరోవైపు శ్రీదేవి మృతిలో అనుమానాలున్నాయంటూ వస్తున్న కథనాలపై శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి.. స్పందించింది. తన తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్ అన్యోన్య దంపతులని చెప్పింది. వారి బంధాన్ని అపహాస్యం చేయవద్దని జాన్వీ వేడుకుంది. 
 
తల్లిదండ్రులు ప్రేమను కించపరచవద్దని వేడుకుంది. వారి బంధాన్ని గౌరవించాలని కోరింది. తాను, ఖుషీ తల్లిని కోల్పోతే, తమ తండ్రి సర్వస్వాన్నే పోగొట్టుకున్నారని వాపోయింది. తామిద్దరికీ తల్లిగా, తండ్రికి సహచరిగా ఆమె తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments