Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్‌లు నిర్వహించలేని ఐసీసీ ధోనీ గ్లోవ్స్‌పై రచ్చ చేసింది : బిగ్ బి

Amitabh Bachchan
Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (17:10 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ చురక అంటించారు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండమేకాదు... ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణమైపోయాయి. ముఖ్యంగా, న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిసిపెట్టుకునిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకులోనయ్యారు. అలాగే, ఐసీసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐసీసీపై మండిపడ్డారు. "ఏ కాలంలో మ్యాచ్‌లు నిర్వహించాలో తెలియని ఐసీసీకి.. ధోని గ్లోవ్స్‌పై రాద్దాంతం చేయడం మాత్రం తెలుసు. సిగ్గుపడాలి" అంటూ #ShameOnICC హ్యాష్‌ట్యాగ్‌తో ఐసీసీ తీరుపై మండిపడ్డారు. 
 
"వరల్డ్‌కప్‌ వేదికను భారత్‌కు మార్చండి. మాకు వర్షాల అవసరం ఎంతగానో ఉంది" అంటూ చమత్కరించారు. నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న భారత ప్రజలకు.. వరల్డ్‌కప్‌ - వర్షం సెంటిమెంట్‌ కారణంగా కాస్తైనా ఉపశమనం లభిస్తుంది" అనే ఉద్దేశంతో తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments