మ్యాచ్‌లు నిర్వహించలేని ఐసీసీ ధోనీ గ్లోవ్స్‌పై రచ్చ చేసింది : బిగ్ బి

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (17:10 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ చురక అంటించారు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండమేకాదు... ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణమైపోయాయి. ముఖ్యంగా, న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిసిపెట్టుకునిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకులోనయ్యారు. అలాగే, ఐసీసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐసీసీపై మండిపడ్డారు. "ఏ కాలంలో మ్యాచ్‌లు నిర్వహించాలో తెలియని ఐసీసీకి.. ధోని గ్లోవ్స్‌పై రాద్దాంతం చేయడం మాత్రం తెలుసు. సిగ్గుపడాలి" అంటూ #ShameOnICC హ్యాష్‌ట్యాగ్‌తో ఐసీసీ తీరుపై మండిపడ్డారు. 
 
"వరల్డ్‌కప్‌ వేదికను భారత్‌కు మార్చండి. మాకు వర్షాల అవసరం ఎంతగానో ఉంది" అంటూ చమత్కరించారు. నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న భారత ప్రజలకు.. వరల్డ్‌కప్‌ - వర్షం సెంటిమెంట్‌ కారణంగా కాస్తైనా ఉపశమనం లభిస్తుంది" అనే ఉద్దేశంతో తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments