Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్ఘన్ క్రికెట్‌పై తాలిబన్ల ప్రభావం.. వన్డేల సిరీస్ వాయిదా

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:22 IST)
తాలిబన్ల దురాక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా దాని ప్రభావం అఫ్ఘన్ క్రికెట్‌పై కూడా పడినట్టు తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ తొలి వారంలో శ్రీలంకలో పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 
 
ఇటీవలే తాలిబన్లు.. అఫ్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టేన్ హస్మతుల్లా షాహీద్ ను కలిసి తాము క్రికెట్ కు మద్దతిస్తామని తెలిపారు. కానీ ఆ దేశంలో జనజీవన స్రవంతి స్తంభించింది.
 
దాంతో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కావున సిరీస్ ను వాయిదా వేయాలిన అఫ్ఘన్ క్రికెట్ బోర్డు.. పీసీబీని కోరింది. 
 
దాంతో అఫ్ఘనిస్థాన్ నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరిగిపోవడం, ప్లేయర్స్ మానసిక సమస్యల కారణంగా సిరీస్ వాయిదా వేస్తున్నట్టు పీసీబీ తెలిపింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments