Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్ఘన్ క్రికెట్‌పై తాలిబన్ల ప్రభావం.. వన్డేల సిరీస్ వాయిదా

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:22 IST)
తాలిబన్ల దురాక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా దాని ప్రభావం అఫ్ఘన్ క్రికెట్‌పై కూడా పడినట్టు తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ తొలి వారంలో శ్రీలంకలో పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 
 
ఇటీవలే తాలిబన్లు.. అఫ్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టేన్ హస్మతుల్లా షాహీద్ ను కలిసి తాము క్రికెట్ కు మద్దతిస్తామని తెలిపారు. కానీ ఆ దేశంలో జనజీవన స్రవంతి స్తంభించింది.
 
దాంతో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కావున సిరీస్ ను వాయిదా వేయాలిన అఫ్ఘన్ క్రికెట్ బోర్డు.. పీసీబీని కోరింది. 
 
దాంతో అఫ్ఘనిస్థాన్ నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరిగిపోవడం, ప్లేయర్స్ మానసిక సమస్యల కారణంగా సిరీస్ వాయిదా వేస్తున్నట్టు పీసీబీ తెలిపింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

తర్వాతి కథనం
Show comments