Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో కోహ్లీ... మీ ఆవిడకు మీరైనా చెప్పొచ్చుకదా.. ఏంటాపని?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (13:03 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీ నటి అనుష్క శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. జంతు పరిరక్షణ సంస్థ (పెటా)తో చేతులు కలిపి మాంసాహారాన్ని దూరంగా ఉంచాలని ప్రచారం చేస్తోంది. మరోవైపు, నోటి కేన్సర్‌కు కారణమయ్యే పాన్ మసాలా ప్రకటనలో నటించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
పాన్ మసాలాలు విక్రయించే రజనీగంధా సంస్థకు సిల్వర్ పర్ల్స్‌ విక్రయ వ్యాపారం కూడా చేస్తోంది. వీటిని ప్రమోట్ చేసే యాడ్‌లో అనుష్క నటిస్తోంది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. పాన్ మసాలాలతో ఎంతో మందిని నోటి క్యాన్సర్ల బారిన పడేస్తున్న సంస్థను ప్రమోట్ చేస్తావా? అంటూ అనుష్కపై నెటిజన్లు మండిపడ్డారు. 
 
అదేసమయంలో విరాట్ కోహ్లీ మాత్రం ప్రజలకు కీడు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని చెబుతుంటే.. అనుష్క మాత్రం ఇలాంటి సుపారీలను ప్రోత్సహిస్తూ మళ్లీ జనాలకు నీతులు చెబుతుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను అనుష్క తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఇలా రియాక్టయ్యారు. అంతేనా, ఈ యాడ్‌లో నటించవద్దని అనుష్కకు మీరైనా చెప్పండి కోహ్లీ అంటూ మరో నెటిజన్ కోరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments