Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో కోహ్లీ... మీ ఆవిడకు మీరైనా చెప్పొచ్చుకదా.. ఏంటాపని?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (13:03 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీ నటి అనుష్క శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. జంతు పరిరక్షణ సంస్థ (పెటా)తో చేతులు కలిపి మాంసాహారాన్ని దూరంగా ఉంచాలని ప్రచారం చేస్తోంది. మరోవైపు, నోటి కేన్సర్‌కు కారణమయ్యే పాన్ మసాలా ప్రకటనలో నటించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
పాన్ మసాలాలు విక్రయించే రజనీగంధా సంస్థకు సిల్వర్ పర్ల్స్‌ విక్రయ వ్యాపారం కూడా చేస్తోంది. వీటిని ప్రమోట్ చేసే యాడ్‌లో అనుష్క నటిస్తోంది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. పాన్ మసాలాలతో ఎంతో మందిని నోటి క్యాన్సర్ల బారిన పడేస్తున్న సంస్థను ప్రమోట్ చేస్తావా? అంటూ అనుష్కపై నెటిజన్లు మండిపడ్డారు. 
 
అదేసమయంలో విరాట్ కోహ్లీ మాత్రం ప్రజలకు కీడు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని చెబుతుంటే.. అనుష్క మాత్రం ఇలాంటి సుపారీలను ప్రోత్సహిస్తూ మళ్లీ జనాలకు నీతులు చెబుతుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను అనుష్క తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఇలా రియాక్టయ్యారు. అంతేనా, ఈ యాడ్‌లో నటించవద్దని అనుష్కకు మీరైనా చెప్పండి కోహ్లీ అంటూ మరో నెటిజన్ కోరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తర్వాతి కథనం
Show comments