Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్ మ్యాచ్.. రిజర్వ్ డే ప్రకటిస్తారా? ఇంతకంటే సిగ్గుచేటు లేదు

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (10:37 IST)
భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడంపై టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే ఇండో-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. 
 
ఇక ఆదివారం జరగాల్సిన మ్యాచ్ కోసం కోట్లాది మంది ప్రజలు వేచి చూస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడాన్ని వెంకటేష్ ప్రసాద్ తప్పుబట్టాడు. సూపర్-4 లో భాగంగా రేపు (ఆదివారం) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.
 
రిజర్వ్ డే కారణంగా ఆదివారం కనుక వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోతే సోమవారం మ్యాచ్ ఆగిన దగ్గరి నుంచి తిరిగి ప్రారంభిస్తారు. జైషా సారథ్యంలోని ఏసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
కేవలం ఈ మ్యాచ్‌కు మాత్రమే ఎందుకని, రెండు జట్లకు వేర్వేరు నిబంధనలు ఉండడం అనైతికమని మండిపడ్డాడు. ఇంతకంటే సిగ్గుచేటు లేదని దుమ్మెత్తి పోశాడు. రెండో రోజు కూడా వర్షం కురిస్తే ఏం చేస్తారని ప్రశ్నించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

తర్వాతి కథనం
Show comments