Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్ మ్యాచ్.. రిజర్వ్ డే ప్రకటిస్తారా? ఇంతకంటే సిగ్గుచేటు లేదు

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (10:37 IST)
భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడంపై టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే ఇండో-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. 
 
ఇక ఆదివారం జరగాల్సిన మ్యాచ్ కోసం కోట్లాది మంది ప్రజలు వేచి చూస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడాన్ని వెంకటేష్ ప్రసాద్ తప్పుబట్టాడు. సూపర్-4 లో భాగంగా రేపు (ఆదివారం) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.
 
రిజర్వ్ డే కారణంగా ఆదివారం కనుక వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోతే సోమవారం మ్యాచ్ ఆగిన దగ్గరి నుంచి తిరిగి ప్రారంభిస్తారు. జైషా సారథ్యంలోని ఏసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
కేవలం ఈ మ్యాచ్‌కు మాత్రమే ఎందుకని, రెండు జట్లకు వేర్వేరు నిబంధనలు ఉండడం అనైతికమని మండిపడ్డాడు. ఇంతకంటే సిగ్గుచేటు లేదని దుమ్మెత్తి పోశాడు. రెండో రోజు కూడా వర్షం కురిస్తే ఏం చేస్తారని ప్రశ్నించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments