Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కూతురు జీవాను బెదిరించిన వ్యక్తి అరెస్ట్-రాంచీ పోలీసులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (12:06 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాను బెదిరిస్తూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పోస్టు చేసిన సంగతి తెలిసిందే . ఆ కేసులో పోలీసులు 16 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైన తర్వాత ధోనీ భార్య సాక్షి ధోనీ ఇన్‌స్టా అకౌంట్‌లో ఆ టీనేజర్ అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారు. 
 
జీవాను బెదిరిస్తూ అసభ్యకరమైన పోస్టు చేశాడు. అయితే ఆ పోస్టును చేసింది తానే అని ఆ టీనేజర్ అంగీకరించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. బెదిరింపు మెసేజ్‌కు సంబంధించిన అంశాన్ని కచ్ పోలీసులతో రాంచీ పోలీసులు షేర్ చేసుకున్నారు. 
 
కచ్ జిల్లాలోని ముంద్రా నుంచి ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. రాంచీ పోలీసులకు అతన్ని అప్పగించనున్నారు. జీవాను హెచ్చరిస్తూ ఆ టీనేజర్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments