Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ షా ఖాతాలో మరో మైలురాయి.. 76 బంతుల్లో 125 పరుగులు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (14:19 IST)
టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. 76 బంతుల్లో 125 పరుగులు సాధించాడు. తద్వారా నార్తాంప్టన్‌షైర్‌కు మరో సెంచరీని అందించాడు. ఈ క్రమంలో పృథ్వీ షా 3వేల పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేశాడు. 
 
ఆదివారం డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున మరో సెంచరీతో భారత బ్యాటర్ తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం 76 బంతుల్లో 125 పరుగులతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 15 ఫోర్లు, ఏడు సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. 164.47 స్ట్రైక్ రేట్ వద్ద పృథ్వీషాకు ఈ పరుగులు వచ్చాయి. 
 
చివరిసారిగా జూలై 2021లో అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన భారత బ్యాటర్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. పృథ్వీ షా రాబ్ కియోగ్ (42)తో కలిసి జట్టుకు కేవలం 25.4 ఓవర్లలో 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments