Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ షా ఖాతాలో మరో మైలురాయి.. 76 బంతుల్లో 125 పరుగులు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (14:19 IST)
టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. 76 బంతుల్లో 125 పరుగులు సాధించాడు. తద్వారా నార్తాంప్టన్‌షైర్‌కు మరో సెంచరీని అందించాడు. ఈ క్రమంలో పృథ్వీ షా 3వేల పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేశాడు. 
 
ఆదివారం డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున మరో సెంచరీతో భారత బ్యాటర్ తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం 76 బంతుల్లో 125 పరుగులతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 15 ఫోర్లు, ఏడు సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. 164.47 స్ట్రైక్ రేట్ వద్ద పృథ్వీషాకు ఈ పరుగులు వచ్చాయి. 
 
చివరిసారిగా జూలై 2021లో అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన భారత బ్యాటర్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. పృథ్వీ షా రాబ్ కియోగ్ (42)తో కలిసి జట్టుకు కేవలం 25.4 ఓవర్లలో 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

తర్వాతి కథనం
Show comments