Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ షా ఖాతాలో మరో మైలురాయి.. 76 బంతుల్లో 125 పరుగులు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (14:19 IST)
టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. 76 బంతుల్లో 125 పరుగులు సాధించాడు. తద్వారా నార్తాంప్టన్‌షైర్‌కు మరో సెంచరీని అందించాడు. ఈ క్రమంలో పృథ్వీ షా 3వేల పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేశాడు. 
 
ఆదివారం డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున మరో సెంచరీతో భారత బ్యాటర్ తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం 76 బంతుల్లో 125 పరుగులతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 15 ఫోర్లు, ఏడు సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. 164.47 స్ట్రైక్ రేట్ వద్ద పృథ్వీషాకు ఈ పరుగులు వచ్చాయి. 
 
చివరిసారిగా జూలై 2021లో అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన భారత బ్యాటర్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. పృథ్వీ షా రాబ్ కియోగ్ (42)తో కలిసి జట్టుకు కేవలం 25.4 ఓవర్లలో 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments