Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లిని తింటే కరోనాను నియంత్రించవచ్చా? వీహెచ్‌వో ఏమంటోంది?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (14:07 IST)
corona virus
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు కొన్ని అవాస్తవాలు కూడా వ్యాప్తిలో వున్నాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లేదా నయం చేసేందుకు పలు రకాలైన మార్గాలున్నట్లు వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. సోషల్ మీడియాలో కరోనా పోస్టులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వదంతులపై స్పందించింది. 
 
చైనా నుంచి వస్తున్న వస్తువుల ద్వారా కరోనా వ్యాపిస్తోంది. హెయిర్ డ్రయర్ ఉపయోగిస్తే కరోనా నశించిపోదు. ఆల్కహాల్ చేర్చిన హ్యాండ్ వాష్‌ను ఉపయోగించవద్దు. అలాగే వెల్లుల్లి పాయలను తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అయితే వెల్లుల్లి కరోనా రాకుండా నియంత్రించడం కుదరదు. ఇక నువ్వుల నూనె రాస్తే కరోనా రాదనే విషయం కూడా అవాస్తవం. ఇంట్లోని పెట్స్ వల్ల కరోనా వ్యాప్తి చెందదు. కానీ చేతులను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. ఇంకా నిమోనియా మందులు కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడుతాయని వీహెచ్ఓ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments