Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లిని తింటే కరోనాను నియంత్రించవచ్చా? వీహెచ్‌వో ఏమంటోంది?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (14:07 IST)
corona virus
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు కొన్ని అవాస్తవాలు కూడా వ్యాప్తిలో వున్నాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లేదా నయం చేసేందుకు పలు రకాలైన మార్గాలున్నట్లు వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. సోషల్ మీడియాలో కరోనా పోస్టులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వదంతులపై స్పందించింది. 
 
చైనా నుంచి వస్తున్న వస్తువుల ద్వారా కరోనా వ్యాపిస్తోంది. హెయిర్ డ్రయర్ ఉపయోగిస్తే కరోనా నశించిపోదు. ఆల్కహాల్ చేర్చిన హ్యాండ్ వాష్‌ను ఉపయోగించవద్దు. అలాగే వెల్లుల్లి పాయలను తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అయితే వెల్లుల్లి కరోనా రాకుండా నియంత్రించడం కుదరదు. ఇక నువ్వుల నూనె రాస్తే కరోనా రాదనే విషయం కూడా అవాస్తవం. ఇంట్లోని పెట్స్ వల్ల కరోనా వ్యాప్తి చెందదు. కానీ చేతులను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. ఇంకా నిమోనియా మందులు కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడుతాయని వీహెచ్ఓ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ మా వందే నుంచి హీరో ఉన్ని ముకుందన్ బర్త్ డే విషెస్ పోస్టర్ రిలీజ్

మనీ లాండరింగ్ కేసు : బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఎదురుదెబ్బ

Adhira: దాసరి కల్యాణ్, ఎస్ జే సూర్య కాంబోలో ఆధీర షూటింగ్

రాధిక - నిరోషా తల్లి గీత రాధ కన్నుమూత

పవర్ స్టార్ "ఓజీ" టిక్కెట్ ధర రూ.3.61 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

తర్వాతి కథనం
Show comments