Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. కంచెలు దాటి పారిపోయారు

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (11:41 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్‌డౌన్ కొనసాగుతోంది. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూడటంతో కఠినమైన కొవిడ్‌ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకి పారిపోయారు. 
 
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరంతా జెంగ్‌ఝౌలోని యాపిల్‌ ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌ సంస్థకు చెందిన కార్మికులని చైనాలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఫ్యాక్టరీ నుంచి బయటపడిన వర్కర్లందరూ వందల కిలోమీటర్లు నడుచుకొంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారని ట్వీట్‌ చేశారు.
 
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్‌డౌన్ కొనసాగుతోంది. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూడటంతో కఠినమైన కొవిడ్‌ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకి పారిపోయారు. 
 
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరంతా జెంగ్‌ఝౌలోని యాపిల్‌ ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌ సంస్థకు చెందిన కార్మికులని చైనాలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఫ్యాక్టరీ నుంచి బయటపడిన వర్కర్లందరూ వందల కిలోమీటర్లు నడుచుకొంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments