Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది లోపిస్తే కరోనావైరస్ ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండాలంటే..?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (17:38 IST)
ఎండ తగలకుండా ఎప్పుడూ ఎసి గదుల్లో ఇంట్లోనే ఉంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి జీవనశైలి ఉన్న వారిలో డి విటమిన్ బాగా లోపిస్తుందట. కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువమంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నవారేనని మృతుల్లోను వారి సంఖ్యే అధికమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
సమృద్ధిగా డి విటమిన్ ఉన్న వారు కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నట్లు తేలింది. సూర్యరశ్మి తగలకుండా ఇళ్ళు, కార్యాలయాలకు పరిమితమయ్యే నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి విటమిన్ లోపం ఉందని పలు సర్వేల్లో తేలిందట.
 
అందుకే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా జీవించాలంటే ఖచ్చితంగా ఎండ తగిలే విధంగా చూసుకోవాలి. డి విటమిన్ సమృద్ధిగా లభిస్తే ఎలాంటి వైరస్‌లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments