అది లోపిస్తే కరోనావైరస్ ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండాలంటే..?

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (17:38 IST)
ఎండ తగలకుండా ఎప్పుడూ ఎసి గదుల్లో ఇంట్లోనే ఉంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి జీవనశైలి ఉన్న వారిలో డి విటమిన్ బాగా లోపిస్తుందట. కోవిడ్ 19 వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువమంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నవారేనని మృతుల్లోను వారి సంఖ్యే అధికమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
సమృద్ధిగా డి విటమిన్ ఉన్న వారు కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నట్లు తేలింది. సూర్యరశ్మి తగలకుండా ఇళ్ళు, కార్యాలయాలకు పరిమితమయ్యే నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి విటమిన్ లోపం ఉందని పలు సర్వేల్లో తేలిందట.
 
అందుకే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా జీవించాలంటే ఖచ్చితంగా ఎండ తగిలే విధంగా చూసుకోవాలి. డి విటమిన్ సమృద్ధిగా లభిస్తే ఎలాంటి వైరస్‌లు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments