Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ కరోనా.. మాస్క్ తప్పనిసరి అవుతుందా?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (22:22 IST)
భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం తప్పనిసరి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం, చైనా, యునైటెడ్ స్టేట్స్ సహా దేశాలలో కరోనా వైరస్ వేగంగా పెరగడం ప్రారంభించింది. దీంతో భారత్‌లో దీని ప్రభావం పెరగకముందే ముందుజాగ్రత్త చర్యలను ముమ్మరం చేస్తున్నారు. 
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్రాల్లో కరోనాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 
 
సమావేశం తర్వాత నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలందరూ మళ్లీ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయాలి. బూస్టర్ వ్యాక్సినేషన్ తీసుకోని వారు తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. భారతదేశంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫేస్ మాస్క్‌లను మళ్లీ తప్పనిసరి చేయవచ్చని అంటున్నారు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments