Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరియా, వియత్నాం యుద్ధాలతో పోటీగా అమెరికా కోవిడ్ మృతులు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:35 IST)
అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం, కొరియా, వియత్నాం యుద్ధాల్లో మొత్తం ఎంత మంది మరణించారో.. కోవిడ్‌ కారణంగా ఒక్క ఏడాదిలో అంతమంది మరణించినట్లు ఈ మేరకు జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాలు చెప్తున్నాయి. 
 
మహమ్మారికి బలైన అమెరికన్లకు సంతాపంగా శ్వేత సౌధంలో అధ్యక్షుడు బైడెన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. రాబోయే ఐదు రోజుల పాటు ఫెడరల్‌ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆయన ఆదేశించారు. 
 
కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 2.5మిలియన్ల మంది మరణించారు. అందులో 20శాతం మరణాలు అమెరికావే కావడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిన నేపథ్యంలో అందరూ మాస్కు, సామాజిక దూరం పాటించడం కొనసాగించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
యూఎస్‌లో రెండో ప్రపంచ యుద్ధంలో 4.05లక్షల మంది మరణించారు. ఆ తర్వాత వియత్నాం యుద్ధంలో 58వేల మంది, కొరియన్‌ వార్‌లో 36వేల మంది మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments