Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా పంజా : నిండిపోతున్న ఐసీయూ వార్డులు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (16:15 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా పంజా విసిరింది. ప్రతి రోజూ వందలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లోని ఐసీయూ పడకలు నిండిపోతున్నాయి. దీంతో అమెరికా వాసుల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
గత యేడాదితో పోల్చితో 15 రాష్ట్రాల్లో ఇపుడు ఐసీయు పడకలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఆరోగ్య మానవ సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిన్నసొట్టా, కొలరాడో, మిచిగన్‌లలో 37, 41, 34 శాతం మేరకు ఐసీయు పడకలు నిండుకున్నట్టు ఆ దేశ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా దాదాపుగా వెయ్యి వరకు ఉంది. గత మూడు నెలలుగా ఇదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, దేశంలో మరణాల సంఖ్య పెరుగుతుంటే కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్టేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. న్యూజెర్సీలో ఐసీయూలో చేరే వారి సంఖ్య ఒక్కసారిగా 24 శాతం మేరకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments