Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా పంజా : నిండిపోతున్న ఐసీయూ వార్డులు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (16:15 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా పంజా విసిరింది. ప్రతి రోజూ వందలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లోని ఐసీయూ పడకలు నిండిపోతున్నాయి. దీంతో అమెరికా వాసుల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
గత యేడాదితో పోల్చితో 15 రాష్ట్రాల్లో ఇపుడు ఐసీయు పడకలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఆరోగ్య మానవ సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిన్నసొట్టా, కొలరాడో, మిచిగన్‌లలో 37, 41, 34 శాతం మేరకు ఐసీయు పడకలు నిండుకున్నట్టు ఆ దేశ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా దాదాపుగా వెయ్యి వరకు ఉంది. గత మూడు నెలలుగా ఇదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, దేశంలో మరణాల సంఖ్య పెరుగుతుంటే కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్టేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. న్యూజెర్సీలో ఐసీయూలో చేరే వారి సంఖ్య ఒక్కసారిగా 24 శాతం మేరకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments