Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా పంజా : నిండిపోతున్న ఐసీయూ వార్డులు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (16:15 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా పంజా విసిరింది. ప్రతి రోజూ వందలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లోని ఐసీయూ పడకలు నిండిపోతున్నాయి. దీంతో అమెరికా వాసుల్లో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. 
 
గత యేడాదితో పోల్చితో 15 రాష్ట్రాల్లో ఇపుడు ఐసీయు పడకలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఆరోగ్య మానవ సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిన్నసొట్టా, కొలరాడో, మిచిగన్‌లలో 37, 41, 34 శాతం మేరకు ఐసీయు పడకలు నిండుకున్నట్టు ఆ దేశ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా దాదాపుగా వెయ్యి వరకు ఉంది. గత మూడు నెలలుగా ఇదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, దేశంలో మరణాల సంఖ్య పెరుగుతుంటే కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్టేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. న్యూజెర్సీలో ఐసీయూలో చేరే వారి సంఖ్య ఒక్కసారిగా 24 శాతం మేరకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments