Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ సంరక్షణా కేంద్రంగా మారిన క్రికెట్ స్టేడియం?

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (19:45 IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ దావఖానాలన్నీ నిండిపోతున్నాయి. దీంతో స్టార్ హోటళ్లు, కళ్యాణ మండపాలు, క్రికెట్ స్టేడియాలు, ఇండోర్ స్టేడియాలను తాత్కాలిక కోవిడ్ సంరక్షణా కేంద్రాలుగా మార్చుతున్నారు. ఇందులోభాగంగా, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని ఓ క్రికెట్‌ మైదానం ఇపుడు కోవిడ్ సంరక్షణా కేంద్రంగా మారిపోయింది.
 
ఇందులో 750 పడకలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ గురువారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చికిత్స పొందే కరోనా రోగులకు అత్యవసర సామగ్రితోపాటు మూడుపూటల భోజనం ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు. 
 
నిష్ణాతులైన వారితో నిత్యం యోగా, మెడిటేషన్‌ తరగతులను ఆన్‌లైన్‌ ద్వారా బోధిస్తారని ఇందుకోసం ఓ భారీ ఎల్‌ఈడీ తెరను సైతం ఏర్పాటు చేశామన్నారు. శానిటేషన్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలు, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 
 
ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 2,642 కరోనా కేసులు నమోదుకాగా ఇందులో 845 యాక్టివ్‌ కేసులున్నాయని, 1,745 మంది కోలుకున్నారని, 35 మంది మృతి చెందారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments